దళిత దళం పురస్కారాలు
"దళిత దళం" దళిత జాతి అభ్యున్నతికై కృషి చేసే వివిధ దళిత సంస్థలను, వ్యక్తులను గుర్తించి మన దళిత జాతి వైతాళికుల పేరుతో పురస్కారాలను ప్రకటించి ప్రోత్సహించాలనే ఆలోచనతో పనిచేస్తున్నాము.దళిత జాతి చైతన్యానికి, అభ్యున్నతికై తమవంతు కృషిచేసే కవులు రచయితలను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో "దళిత దళం " సాహితీ పురస్కారాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. తొలి పురస్కారాన్ని లక్షిం పేట నరమేధం పై "నెత్తుటి మరకలు " పేరుతో శ్రీ నేలపూరి రత్నాజీ రాసిన దీర్ఘ కవితకు పురస్కారాన్ని ప్రదానం చెయ్యడమైనది .
No comments:
Post a Comment