దళిత అధ్యాపకుల హక్కుల
పరిరక్షణ కై స్థాపించిన డాక్టా (దళిత ఎయిడెడ్ అధ్యాపకుల సంఘం ) ఆవిర్భావ దినోత్సవాన్ని ఎం ఏ ఎల్ కళాశాల దళిత అధ్యాపకులు డా తలతోటి
పృథ్వీ రాజ్ , తుమ్మపూడి నిరంజన్ కుమార్ , డి విలియం జాన్ విక్టర్ , లెఫ్ . ఎం .
కొండలరావు, పి వెంకట సుధాకర్ , కె వి ఎస్ మహేశ్వర రావు , శ్యామల, జె సామ్రాజ్యం
గార్లు కేక్ కత్తిరించి నిర్వహించుకున్నారు . ఒకరి కొకరు కేకు తినిపించుకుంటూ
ఆనందాన్ని పంచుకున్నారు. స్థాపించినా
నాటినుండి సంస్థ సాధించిన విజయాలను మననం చేసుకున్నారు సభ్యులు.
No comments:
Post a Comment