దళిత దిక్సూచి,
దళిత స్ఫూర్తి ప్రదాత డా . బి ఆర్ అంబేద్కర్ 60వ వర్థంతి కార్యక్రమం 6 డిసెంబర్ 2016
న ఏ ఎం ఏ ఎల్ కళాశాల జంక్షన్ లో నిర్వహించ బడినది. ఈ కార్యక్రమంలో ఏ ఎం ఏ ఎల్ కళాశాల దళిత
అధ్యాపకులు డా తలతోటి పృథ్వీ రాజ్ , తుమ్మపూడి నిరంజన్ కుమార్ , డి విలియం జాన్
విక్టర్ , లెఫ్ . ఎం . కొండలరావు, పి .వెంకట సుధాకర్, జె . జానకీరాం మరియు స్థానిక దళిత నాయకులు కొండబాబు మాస్టర్ ,
గ్యాస్ అప్పారావు , రాము మొదలగున్న వారు పాల్గొన్నారు.
No comments:
Post a Comment