౩డిసెంబర్ 2016 న రాష్ట వ్యాప్తంగా పర్యటించే అంబేడ్కర్
చితా భస్మం తో కూడిన రథానికి పూడిమడక జంక్షన్ వద్ద ఏ ఎం ఏ ఎల్ కళాశాల దళిత
అధ్యాపకులు డా తలతోటి పృథ్వీ రాజ్ , తుమ్మపూడి నిరంజన్ కుమార్ , డి విలియం జాన్
విక్టర్ , లెఫ్ . ఎం . కొండలరావు, పి వెంకట సుధాకర్ , కె వి ఎస్ మహేశ్వర రావు , శ్యామల,
జె సామ్రాజ్యం స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు . వీరితో పాటు స్థానిక దళిత నాయకులు
కామరాజు , మంగరాజు, కంకణాల శ్రీనివాసరావు మొదలగున్నవారు పాల్గొన్నారు .
చిత్తూరునుండి శ్రీకాకుళం వరకు సాగే రథ యాత్రలో దళిత అధ్యాపకులు పాల్గొనడం
అదృష్టంగా భావించారు . దళితుల ఆశా జ్యోతి చితా బస్మాన్ని చూడగలిగే అవకాశానికి
అధ్యాపకులు సంతోషించారు . అతిథులకు తేనీటి విందును ఏర్పాటు చేసారు. ఈ రథం వెంట డాక్టా రాష్ట్ర నాయకులు ఏ వెంకటేశ్వర రావు , ఆంద్ర విశ్వ విద్యాలయం
ఆచార్యులు డా . పి . డి సత్య పాల్ , అనేక దళిత నాయకులు పాల్గొన్నారు
No comments:
Post a Comment