బాబూ జగ్జీవన్ రావ్
110 వ జయంతిని పురస్కరించుకొని ఏ ఎం ఏ ఎల్
కళాశాల జంక్షన్ లో కార్యక్రమాన్ని ఏర్పాటు చెయ్యడమైనది .తొలుత జగ్జీవన్ రామ్ చిత్ర
పటానికి పృథ్వీ రాజ్ , మంగరాజులు పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ఏ ఎం ఏ ఎల్ కళాశాల దళిత
అధ్యాపకులు డా తలతోటి పృథ్వీ రాజ్ , తుమ్మపూడి నిరంజన్ కుమార్ , డి విలియం జాన్
విక్టర్ , లెఫ్ . ఎం . కొండలరావు, పి .వెంకట సుధాకర్, జె . జానకీరాం మరియు స్థానిక దళిత నాయకులు కొండబాబు మాస్టర్ ,
గ్యాస్ అప్పారావు , రాము మొదలగున్న వారు పాల్గొన్నారు . ఈ సందర్భంగా మాజీ తొలి దళిత ఉపప్రధాని జగ్జీవన్ రామ్ గూర్చి డా .
తలతోటి పృథ్వీ రాజ్ ప్రసంగించారు .
No comments:
Post a Comment