భారత రత్న డా . బి .ఆర్ . అంబెడ్కర్ 125వ జయంతి ఉత్సవాలు దళిత దళం ఆధ్వర్యంలో 14 ఏప్రిల్ 2016 న ఏ ఏం ఏ ఎల్ కళాశాల సెంటర్ వద్ద నిర్వహించ బడ్డాయి. తెలుగు శాఖ అధ్యక్షులు , కవి డా . తలతోటి పృథ్వీ రాజ్ అంబెడ్కర్ ఉద్యమ జీవితం గూర్చి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో లో కొత్తూరు పంచాయితీ సర్పంచ్ శ్రీమతి మేడిశెట్టి రాధా, పంచాయతీ సిబ్బంది, స్థానిక బి సి నాయకులు, స్థానిక దళిత నాయకులు, బి. జె. పి. నాయకులు కొండబాబు మాస్టర్, గ్యాస్ అప్పారావు, ఏ ఏం ఏ ఎల్ కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు.
No comments:
Post a Comment