మంచి చదువులు
చదువుకొని , మంచి ఉద్యోగాలు పొంది , మంచి జీవితాన్ని మనం పొందడమే గాక మనలా ఎస్సీ
హాస్టల్స్ లో చదువుకునే మన దళిత పిల్లలను చైతన్యవంతం చేసి చదువుల్లో వారిని రాణింప
జెయ్యాలనే ఉద్దేశంతో ఎం ఏ ఎల్ కళాశాల దళిత అధ్యాపకులు డా తలతోటి పృథ్వీ రాజ్ , తుమ్మపూడి
నిరంజన్ కుమార్ , డి విలియం జాన్ విక్టర్ , లెఫ్ . ఎం . కొండలరావు, పి వెంకట
సుధాకర్ , కె వి ఎస్ మహేశ్వర రావు , శ్యామల, జె సామ్రాజ్యం గార్లు అనకాపల్లి , కశిం కోట లోని ఎస్సీ హాస్టల్ లో 24
జులై 2016 జాషువా వర్థంతిని పురస్కరించుకొని సమావేశాన్ని నిర్వహించారు. పిల్లని
చైతన్య పరుస్తూ అధ్యాపకులు మాట్లాడడమే గాక వారికి నోట్ బుక్స్ , పెన్నులు ,
బిస్కెట్స్ పంచడం జరిగినది .
No comments:
Post a Comment